కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని దమ్మనపల్లి పంచాయతీ ఈదుళ్ళ పల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్ నర్స్ మోయిల కాలువ మేరమ్మ(70) ఈరోజు ఉదయం ఐదు గంటలకు హఠాన్మరణం చెందడం జరిగింది. ఈమె గత కాలము కొంతకాలంగా అనారోగ్యంతో ఉండడంవల్ల ఈరోజు ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఈ సంఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని గ్రామంలోని ప్రజలు, బంధుమిత్రులు కోరుకుంటున్నారు.
0 Comments