👉 *మైదుకూరు నుండి బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లెపల్లె వయా పోరుమామిళ్ల కు వెళ్ళు మార్గమధ్యo లోని కేశపురం వద్ద వర్షం నీరు బ్రిడ్జిపై పొరలి పొంగుతున్నది.అటువైపు ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు,ప్రజలు తమ దిశను మార్చుకొని వేరే రూటులో సురక్షిత ప్రయాణం కొనసాగించాలని కోరుచున్నాము.*
ఇట్లు
బ్రహ్మంగారి మఠం
ఎస్ ఐ శివ ప్రసాద్
0 Comments